News

కొనసాగుతున్న విచారణ ఈ మెయిల్ ద్వారా సమాచారం


కమిటీ సభ్యులు విద్యార్థుల నుంచి సమాచారం సేకరిస్తున్నారు. రిషితేశ్వరి ఆత్మహత్య ఘటన పై ఐఏఎస్ అధికారి బాలసుబ్రమణ్యం నేతృత్వంలోని కమిటీ బుధవారం ఉదయం విచారణ చేపట్టింది. ఈ మెయిల్ ద్వారా ఇప్పటికే కొంత సమాచారం వచ్చిందన్నారు. విద్యార్థుల వద్ద సమాచారం ఉంటే తెలియజేయాలని కోరారు. సముగ్ర నివేదిక త్వరలోనే ప్రభుత్వానికి అందజేస్తామని వెల్లడించారు. అర్బన్ ఎస్పీ సర్పశ్రేష్ఠత్రిపాఠి,ఉపకులపతి,రిజీస్టార్ కమిటీ సమావేశమైంది.